Veera Simha Reddy: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్‌ వచ్చేసింది!

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతి హాసన్‌ (Shruti Haasan) కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ (Veera Simha Reddy Trailer)ను విడుదల చేశారు. మాస్‌  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాదు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

Updated : 06 Jan 2023 20:27 IST
Tags :

మరిన్ని