Balakrishna: ఆ డైలాగులు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కావో ప్రజలకు తెలుసు: బాలకృష్ణ
‘వీరసింహారెడ్డి’(Veera Simha ReddY) సినిమాలో సంభాషణలు.. ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కావో.. ప్రజలకు తెలుసని నందమూరి బాలకృష్ణ(Balakrishna) అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎస్వీ థియేటర్లో నారా-నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ సినిమా వీక్షించారు. అనంతరం బయటకు వచ్చిన బాలకృష్ణను.. విలేకరులు సంభాషణల గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఉన్నాయన్నారు.
Updated : 14 Jan 2023 20:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...