Bali Tourism: జీ-20 సదస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న బాలీ ద్వీపం

కరోనాతో జీవచ్చవంలా మారిన ఇండోనేషియాలోని బాలీ పర్యాటక రంగం... జీ-20 సదస్సు కారణంగా కొత్త జవసత్వాలను అందుకోనుంది. పర్యాటకులు లేక నెలల తరబడి వెలవెలబోయిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు శిఖరాగ్ర సదస్సుతో రద్దీగా మారనున్నాయి. హిందువులు అధికంగా ఉన్న బాలీ ద్వీపం పర్యాటకులతో సందడిగా మారనుంది.

Published : 14 Nov 2022 18:08 IST

కరోనాతో జీవచ్చవంలా మారిన ఇండోనేషియాలోని బాలీ పర్యాటక రంగం... జీ-20 సదస్సు కారణంగా కొత్త జవసత్వాలను అందుకోనుంది. పర్యాటకులు లేక నెలల తరబడి వెలవెలబోయిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు శిఖరాగ్ర సదస్సుతో రద్దీగా మారనున్నాయి. హిందువులు అధికంగా ఉన్న బాలీ ద్వీపం పర్యాటకులతో సందడిగా మారనుంది.

Tags :

మరిన్ని