Bali Tourism: జీ-20 సదస్సుతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న బాలీ ద్వీపం
కరోనాతో జీవచ్చవంలా మారిన ఇండోనేషియాలోని బాలీ పర్యాటక రంగం... జీ-20 సదస్సు కారణంగా కొత్త జవసత్వాలను అందుకోనుంది. పర్యాటకులు లేక నెలల తరబడి వెలవెలబోయిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు శిఖరాగ్ర సదస్సుతో రద్దీగా మారనున్నాయి. హిందువులు అధికంగా ఉన్న బాలీ ద్వీపం పర్యాటకులతో సందడిగా మారనుంది.
Published : 14 Nov 2022 18:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?