Alai Balai- LIVE: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్ బలయ్’.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. దసరా సమ్మేళనం- 2022లో భాగంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగుతున్న అలయ్ బలయ్కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు విజయలక్ష్మి స్వాగతం పలికారు.
Published : 06 Oct 2022 12:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా