Bandi Sanjay: ఆ 11 ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టించాలి: బండి డిమాండ్
అతిచౌకకే ఓ సంస్థ పేరిట భారాస దక్కించుకున్న కోకాపేట్ ప్రాంతంలోని 11 ఎకరాల భూమి కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసే వరకు.. పోరాటం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ఇందుకోసం ఆందోళనలు చేస్తామన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ఎంపీ సోయం బాపురావు తనయుడు వెంకటేష్ వివాహానికి సంజయ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారాస తీసుకున్న 11 ఎకరాల భూమిలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Published : 21 May 2023 20:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!