Bandi Sanjay: ఈ అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్‌కు చివరివి: నాగోబా జాతరలో సంజయ్

భాజపా నేతలను ఇబ్బందులకు గురిచేయడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్‌కు చివరివని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరలో..  కేంద్రమంత్రి అర్జున్‌ ముండాతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఎన్నింటిని అమలు చేశారో తెలపాలని డిమాండ్‌ చేశారు. 

Updated : 22 Jan 2023 18:16 IST

భాజపా నేతలను ఇబ్బందులకు గురిచేయడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్‌కు చివరివని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరలో..  కేంద్రమంత్రి అర్జున్‌ ముండాతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఎన్నింటిని అమలు చేశారో తెలపాలని డిమాండ్‌ చేశారు. 

Tags :

మరిన్ని