Bandi Sanjay: ఈ అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్కు చివరివి: నాగోబా జాతరలో సంజయ్
భాజపా నేతలను ఇబ్బందులకు గురిచేయడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్కు చివరివని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరలో.. కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఎన్నింటిని అమలు చేశారో తెలపాలని డిమాండ్ చేశారు.
Updated : 22 Jan 2023 18:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా