Bandi Sanjay: రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు: బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని భాజపా(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో(Republic day) ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. 

Published : 26 Jan 2023 10:20 IST

Tags :

మరిన్ని