Bandi Sanjay: గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ రాబోతున్నాయి: బండి సంజయ్
గుజరాత్ ఎన్నికల స్ఫూర్తితో తెలంగాణలో భాజపా జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మోదీని అప్రతిష్ఠపాలు చేసేందుకు అన్ని పార్టీలు కలిసి కుట్రలు పన్నినా వారి ఎత్తులు సాగలేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బండి పాదయాత్ర చేస్తున్నారు. మల్లాపూర్ మండలం మొగిలిపేట నుంచి రెండో రోజు యాత్రను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.... భాజపా విజయం సాధిస్తుందని చెప్పారు.
Updated : 08 Dec 2022 16:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’