BJP: కేసీఆర్.. రాజకీయాల కోసం సొంత బిడ్డనే పావుగా వాడుకుంటున్నారు: బండి
పోలీసుల కనుసన్నల్లోనే తెరాస నేతలు విచక్షణా రహితంగా ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ దాడిని భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు. అర్వింద్ ఇంట్లో ఫర్నీచర్ మీదే కాకుండా.. దేవుళ్ల ఫొటోలపైనా దాడి చేశారని సంజయ్ మండిపడ్డారు.
Published : 19 Nov 2022 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’