Nirmal: కార్యకర్తల అభిమానం.. బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకొని ఊరేగింపు

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు.. నిర్మల్‌ జిల్లాలోని అడెల్లిలో పోచమ్మ తల్లికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అయితే, అడెల్లికి వచ్చిన బండి సంజయ్‌ను.. కార్యకర్తలు భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు. 

Published : 28 Nov 2022 20:36 IST
Tags :

మరిన్ని