Nirmal: కార్యకర్తల అభిమానం.. బండి సంజయ్ను భుజాలపై ఎత్తుకొని ఊరేగింపు
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు.. నిర్మల్ జిల్లాలోని అడెల్లిలో పోచమ్మ తల్లికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అయితే, అడెల్లికి వచ్చిన బండి సంజయ్ను.. కార్యకర్తలు భుజాలపై ఎత్తుకొని ఊరేగించారు.
Published : 28 Nov 2022 20:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు