Telangana News: కేంద్రం నిధులను.. తెరాస పథకాలుగా చెప్పుకొంటున్నారు: బండి సంజయ్‌

కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే కేసీఆర్‌ తన పథకాలుగా చెప్పుకొంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేటలో పర్యటించారు.

Published : 24 Apr 2022 13:51 IST

Tags :

మరిన్ని