Bandi Sanjay : ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలి : బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద భాజపా దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగులు ఆందోళనకు గురి కావొద్దన్నారు. ప్రభుత్వం మెడలు వంచే దాకా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రశ్నా పత్రం లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 25 Mar 2023 16:20 IST

Tags :

మరిన్ని