Bandi Sanjay: మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస చెప్పాలి: బండి
ప్రధాని మోదీ.. దేశ ప్రజల పాలిట దేవుడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్ తిడుతున్నారని మండిపడ్డారు. భాజపా సంకల్ప సభలో సంజయ్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Published : 03 Jul 2022 19:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!