Bandi sanjay: వేములవాడ పైసలు తీసుకుపోయి బయట ఖర్చు చేయడం దారుణం: బండి సంజయ్
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పి శివయ్యనే మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహాశివరాత్రి సందర్భంగా బండి సంజయ్ వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.
Published : 18 Feb 2023 18:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా