Ts News: యాదాద్రి జిల్లా.. బస్వాపూర్‌ నిర్వాసితుల బాధలు తీరేదెప్పుడు..?

ప్రాజెక్టులు నిర్మాణానికి వేగంగా పైసలు ఇస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం పరిహారం ఇవ్వడంలేదని యాదాద్రి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు వాపోతున్నారు. కన్నతల్లి లాంటి ఊరిని, ఉన్న ఇళ్లును కోల్పోయిన తమను సర్కారు చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిహారం కోసం ఎన్నిసార్లు ఆందోళనలు చేపట్టినా తమ గోడు తీరడం లేదని మరోసారి నిరసన బాట పట్టారు.

Published : 18 Mar 2023 20:17 IST

Tags :

మరిన్ని