Ts News: యాదాద్రి జిల్లా.. బస్వాపూర్ నిర్వాసితుల బాధలు తీరేదెప్పుడు..?
ప్రాజెక్టులు నిర్మాణానికి వేగంగా పైసలు ఇస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం పరిహారం ఇవ్వడంలేదని యాదాద్రి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు వాపోతున్నారు. కన్నతల్లి లాంటి ఊరిని, ఉన్న ఇళ్లును కోల్పోయిన తమను సర్కారు చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పరిహారం కోసం ఎన్నిసార్లు ఆందోళనలు చేపట్టినా తమ గోడు తీరడం లేదని మరోసారి నిరసన బాట పట్టారు.
Published : 18 Mar 2023 20:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి