Viral Video: వందే భారత్ రైల్లో ‘వందేమాతరం’.. విద్యార్థి సమ్మోహన వేణుగానం
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ విద్యార్థి ఫ్లూట్పై అద్భుతంగా ‘వందేమాతరం’ గేయం ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా మోదీ ప్రారంభించిన చెన్నై-మైసూరు వందేభారత్ రైల్లో ఈ అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అప్రమేయ శేషాద్రి అనే కాలేజీ విద్యార్థి.. రైల్లో ప్రయాణిస్తూ ఫ్లూట్పై ‘వందేమాతరం’ ఆలపించాడు. తోటి ప్రయాణికులు ఆ మధుర గానాన్ని ఆస్వాదిస్తుండగా.. వారిలో ఒకరు వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను రైల్వే ఉద్యోగి ఒకరు షేర్ చేసి ఆ యువకుడిని ప్రశంసించారు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది.
Published : 12 Nov 2022 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!