Hyderabad: ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనం.. 12 ఏళ్లలో రూ.100 కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి
ఐపీఎల్ (IPL).. క్రికెట్ అభిమానులతో పాటు బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. సులభంగా డబ్బు గెలవొచ్చని ఆశచూపించి అమాయకుల నుంచి బుకీలు రూ.కోట్లు దండుకుంటున్నారు. సరదాగా మొదలైన బెట్టింగ్.. క్రమంగా వ్యసనంగా మారుతోంది. హైదరాబాద్ (Hyderabad)లో ఓ వ్యక్తి ఏకంగా రూ.100 కోట్లు పోగొట్టుకోవటం బెట్టింగ్ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.
Updated : 16 Apr 2023 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్