Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్గాంధీకి ఘనస్వాగతం.. డ్రోన్ విజువల్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లాలోని గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్పోస్టు వద్ద రాష్ట్రంలోకి రాహుల్ అడుగుపెట్టారు. భారీగా పార్టీ శ్రేణులతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించినప్పటికి డ్రోన్ విజువల్స్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
Updated : 24 Mar 2023 15:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్