Bharat Jodo Yatra: చివరి దశకు చేరుకున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర చివరిదశకు చేరువైంది. శనివారం దిల్లీకి చేరుకున్న ఈ యాత్ర ఎర్రకోట వద్ద జరిగిన సభతో తాత్కాలికంగా ముగిసింది. 8 రోజుల తర్వాత జనవరి 2నుంచి తిరిగి ప్రారంభం కానున్న యాత్ర.. ఉత్తరప్రదేశ్, పంజాబ్ మీదుగా గమ్యస్థానమైన జమ్ముకశ్మీర్‌కు చేరుకోనుంది. ఈ యాత్రకు ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజాదరణ లభిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 25 Dec 2022 10:05 IST
Tags :

మరిన్ని