Bharat Jodo Yatra: చివరి దశకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర చివరిదశకు చేరువైంది. శనివారం దిల్లీకి చేరుకున్న ఈ యాత్ర ఎర్రకోట వద్ద జరిగిన సభతో తాత్కాలికంగా ముగిసింది. 8 రోజుల తర్వాత జనవరి 2నుంచి తిరిగి ప్రారంభం కానున్న యాత్ర.. ఉత్తరప్రదేశ్, పంజాబ్ మీదుగా గమ్యస్థానమైన జమ్ముకశ్మీర్కు చేరుకోనుంది. ఈ యాత్రకు ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజాదరణ లభిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 25 Dec 2022 10:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
-
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
-
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
-
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
-
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
-
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!