Congress: వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు.‘ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చేందుకు ఈ సభ తొలిమెట్టు తెరాస సర్కార్కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి కానీ... ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదు’ అని ఆయన విమర్శించారు.
Published : 06 May 2022 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్