Congress: వరంగల్‍ సభ చరిత్రలో నిలిచిపోతుంది

వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు.‘ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చేందుకు ఈ సభ తొలిమెట్టు తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి కానీ... ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదు’ అని ఆయన విమర్శించారు.

Published : 06 May 2022 22:29 IST

వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు.‘ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చేందుకు ఈ సభ తొలిమెట్టు తెరాస సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి కానీ... ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదు’ అని ఆయన విమర్శించారు.

Tags :

మరిన్ని