Vijaywada: ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. వేలాదిగా తరలివస్తున్న భవానీలు
ఇంద్రకీలాద్రిలో భవానీలు దీక్షల విరమణకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తొలిరోజు 60 వేల మందికిపైగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని, దీక్షల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాల సరిగా లేవంటూ పలువురు భవానీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated : 02 Jan 2023 08:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!