Bhupalpally: చేపలు పట్టే యంత్రం.. ఇది నాలుగో తరగతి చదివిన వ్యక్తి ఆవిష్కరణ
అతను చదువుకున్నది నాలుగో తరగతే. కానీ, తాను తయారు చేసిన పరికరంతో వాగులో చేపలు పడుతూ ఉపాధి పొందడమే కాకుండా.. మరో నలుగురికి అవకాశం కల్పించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్.. చిన్ననాటి నుంచే చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులు చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో చేపలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్న వారిని చూసి.. ఏదైనా ఒక పరికరాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్ సహాయంతో ప్రతిభకు పదును పెట్టి.. బ్యాటరీ ద్వారా పనిచేసే పరికరాన్ని రూపొందించాడు.
Published : 23 Jan 2023 19:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే