BitCoin: పల్నాడు జిల్లాలో.. బిట్ కాయిన్ పేరిట బురిడీ!
బిట్ కాయిన్ విధానంతో డబ్బులే డబ్బులంటూ నమ్మించి.. జనం నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు వసూలు చేశారు. రూపాయి కడితే రెండున్నర రూపాయలు, లక్ష చెల్లిస్తే రూ.2.5 లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు మాత్రం డబ్బులు పోయాయని.. కేసులు పెడితే పెట్టుకోండని చేతులెత్తేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు చిలకలూరిపేట పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు.
Published : 04 Dec 2022 12:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!