BitCoin: పల్నాడు జిల్లాలో.. బిట్ కాయిన్ పేరిట బురిడీ!

బిట్ కాయిన్ విధానంతో డబ్బులే డబ్బులంటూ నమ్మించి.. జనం నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు వసూలు చేశారు. రూపాయి కడితే రెండున్నర రూపాయలు, లక్ష చెల్లిస్తే రూ.2.5 లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు మాత్రం డబ్బులు పోయాయని.. కేసులు పెడితే పెట్టుకోండని చేతులెత్తేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

Published : 04 Dec 2022 12:31 IST

బిట్ కాయిన్ విధానంతో డబ్బులే డబ్బులంటూ నమ్మించి.. జనం నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు వసూలు చేశారు. రూపాయి కడితే రెండున్నర రూపాయలు, లక్ష చెల్లిస్తే రూ.2.5 లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు మాత్రం డబ్బులు పోయాయని.. కేసులు పెడితే పెట్టుకోండని చేతులెత్తేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.

Tags :

మరిన్ని