YSRCP: అభివృద్ధి అడిగితే.. సచివాలయానికా?: వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఎమ్మెల్యే ఎలీజా (MLA Eliza)కు నిరసన సెగ తగిలింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’లో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మోహన్ అనే యువకుడు.. గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందంటూ నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యే.. ఏం అభివృద్ధి జరిగిందో సచివాలయంలో చూసుకోవాలని బదులిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అభివృద్ధి గురించి అడుగుతుంటే సచివాలయం వద్దకు వెళ్లమనడం ఏంటని ఆ యువకుడు ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని అతణ్ని అడ్డుకున్నారు.
Published : 15 May 2023 20:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా