BJP: పార్టీ కీలక కమిటీ నుంచి గడ్కరీ, చౌహాన్‌లకు ఉద్వాసన

పార్టీలో వ్యవస్థీకృత మార్పులకు భాజపా శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. బోర్డు నుంచి ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్  చౌహాన్‌లకు ఉద్వాసన పలికారు. పార్టీని సామాజికంగా, ప్రాంతీయంగా సమతుల్యం చేసేందుకే మార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Published : 17 Aug 2022 18:17 IST

పార్టీలో వ్యవస్థీకృత మార్పులకు భాజపా శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని పునర్ వ్యవస్థీకరించింది. బోర్డు నుంచి ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్  చౌహాన్‌లకు ఉద్వాసన పలికారు. పార్టీని సామాజికంగా, ప్రాంతీయంగా సమతుల్యం చేసేందుకే మార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Tags :

మరిన్ని