Eatela Rajender: ఆ అవినీతి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఈటల డిమాండ్
దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు కాబట్టి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) డిమాండ్ చేశారు. అలాగే, దళిత బంధు అర్హులందరికీ ఇవ్వడమే కాకుండా.. లంచంగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలన్నారు.
Published : 28 Apr 2023 19:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు