Eatela Rajender: ఆ అవినీతి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఈటల డిమాండ్‌

దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు కాబట్టి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatela Rajender) డిమాండ్‌ చేశారు. అలాగే, దళిత బంధు అర్హులందరికీ ఇవ్వడమే కాకుండా.. లంచంగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలన్నారు.  

Published : 28 Apr 2023 19:35 IST

దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు కాబట్టి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatela Rajender) డిమాండ్‌ చేశారు. అలాగే, దళిత బంధు అర్హులందరికీ ఇవ్వడమే కాకుండా.. లంచంగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలన్నారు.  

Tags :

మరిన్ని