BJP: సమాచార హక్కు చట్టమే అస్త్రంగా భాజపా వ్యూహాలు
తెరాస సర్కార్పై పోరాటానికి భాజపా మరో వ్యూహాన్ని ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన కమలనాథులు.. తాజాగా సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని సంధించారు. తెరాస పాలనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. 80కిపైగా అంశాలపై దరఖాస్తులు దాఖలు చేశారు. మరిన్ని ప్రశ్నలను ఆర్టీఐ ద్వారా సంధించేందుకు భాజపా సిద్ధమవుతోంది.
Published : 07 Jul 2022 09:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!