Bandi Sanjay: బండి సంజయ్..భారీ కాన్వాయ్ చూశారా?
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఈ యాత్రను చేపట్టనున్నారు. దీని కోసం హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో బండి సంజయ్ జోగులాంబ ఆలయానికి బయలుదేరారు.
Published : 14 Apr 2022 15:21 IST
Tags :