Somu Veerraju: కేంద్రం నిధులపై చర్చకు ఏపీ సర్కారు సిద్ధమా? సోము వీర్రాజు సవాల్
కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు రావాలని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సవాల్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకుని ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు పెట్టారంటూ నిలదీశారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోడ్లు వేసిందో వివరాలు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Updated : 30 May 2023 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం