Somu Veerraju: కేంద్రం నిధులపై చర్చకు ఏపీ సర్కారు సిద్ధమా? సోము వీర్రాజు సవాల్‌

కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు రావాలని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) సవాల్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకుని ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు పెట్టారంటూ నిలదీశారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోడ్లు వేసిందో వివరాలు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated : 30 May 2023 15:03 IST

Tags :

మరిన్ని