Somu Virraju: ఎన్నికల వరకు రాజధానిపైనే జగన్ రాజకీయం!: సోము వీర్రాజు
మూడు రాజధానుల పేరిట రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపరమైన చర్చకు సీఎం జగన్ తెరలేపారని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల వరకు రాజధాని అంశాన్ని రాజకీయం చేయాలనేదే జగన్ ఆలోచన అని ఆయన విమర్శించారు. వైకాపా నేతలది భూదందా అయితే.. భాజపాది అభివృద్ధి పంథా అని ఆయన విమర్శలు గుప్పించారు. వంశధార ప్రాజెక్టు పనుల కోసం రూ.200 కోట్లు కూడా మంజూరు చేయలేరా? అని ప్రశ్నించారు.
Published : 10 Oct 2022 12:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?