BJP: జనంతో.. కుదిరితే జనసేనతో భాజపా పొత్తు: సోము వీర్రాజు

తమకు పొత్తు జనాలతోనేనని, కుదిరితే జనసేన(Janasena)తో కూడా ఉంటుందని భాజపా(BJP) ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో మారు స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన అంశాలపై గ్రామస్థాయి నుంచి లక్ష చార్జిషీట్లు తమ పాదయాత్ర సందర్భంగా ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. అధికారం కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌లకు జగన్‌ సర్కారు పాల్పడుతోందని ఆరోపించారు. 

Updated : 04 Feb 2023 17:04 IST

తమకు పొత్తు జనాలతోనేనని, కుదిరితే జనసేన(Janasena)తో కూడా ఉంటుందని భాజపా(BJP) ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో మారు స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన అంశాలపై గ్రామస్థాయి నుంచి లక్ష చార్జిషీట్లు తమ పాదయాత్ర సందర్భంగా ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. అధికారం కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌లకు జగన్‌ సర్కారు పాల్పడుతోందని ఆరోపించారు. 

Tags :

మరిన్ని