BJP: రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందే: పార్లమెంట్‌లో భాజపా డిమాండ్‌

విదేశీ గడ్డ మీద భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ భాజపా నేతలు.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

Published : 13 Mar 2023 20:54 IST
Tags :

మరిన్ని