AP News: రుషికొండ రిసార్టు రహస్యం.. బొత్స చెప్పాలి: జీవీఎల్ డిమాండ్
విశాఖ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ అభివృద్ధికి వైకాపా, బొత్స ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రుషికొండ రిసార్టు రహస్యం చెప్పాలని, అక్కడ ఏమి కడుతున్నారో బహిర్గతం కావాలన్నారు.
Published : 30 Sep 2022 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని