Bandi Sanjay: నిర్మల్‌లోకి ప్రవేశించిన భాజపా ప్రజా సంగ్రామ యాత్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం నిర్మల్‌ నియోజకవర్గానికి ప్రవేశించింది. బామ్ని గ్రామంలో బండి సంజయ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ సంజయ్‌ ముందుకు సాగుతున్నారు.

Published : 02 Dec 2022 13:58 IST
Tags :

మరిన్ని