Bandi Sanjay: నిర్మల్లోకి ప్రవేశించిన భాజపా ప్రజా సంగ్రామ యాత్ర
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం నిర్మల్ నియోజకవర్గానికి ప్రవేశించింది. బామ్ని గ్రామంలో బండి సంజయ్కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ సంజయ్ ముందుకు సాగుతున్నారు.
Published : 02 Dec 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు