GHMC: వాడివేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. పోడియంను ముట్టడించిన భాజపా కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశం ప్రారంభంలోనే సమస్యలపై చర్చించాలని భాజపా కార్పొరేటర్లు పోడియంను ముట్టడించారు. సుమారు గంట సేపు పోడియం వద్దే అందోళన కొనసాగించారు. ఆందోళనను విరమించండి...చర్చిద్దామని మేయర్ గద్వాల విజయలక్ష్మీ వారికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో సస్పెండ్ చేస్తామని మేయర్ హెచ్చరించారు. పోడియం వద్దే ఆందోళన కొనసాగిస్తున్న భాజపా కార్పొరేటర్లను సస్పెండ్ చేసినట్లు మేయర్ ప్రకటించారు.
Updated : 24 Dec 2022 14:00 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు