Bandi sanjay: భాజపా అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటాం: బండి సంజయ్‌

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బైంసా సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెరాస సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Updated : 29 Nov 2022 20:10 IST
Tags :

మరిన్ని