Hyderabad: భాజపా విజయ సంకల్ప సభ..ప్రత్యక్ష ప్రసారం

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా విజయ సంకల్ప సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. వారందర్నీ ఉద్దేశించి ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు పలువురు కీలక నేతలు ప్రసంగించారు. ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. విజయ సంకల్ప సభ లైవ్ కార్యక్రమాన్ని కింది వీడియోలో వీక్షించవచ్చు.

Published : 03 Jul 2022 17:06 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా విజయ సంకల్ప సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. వారందర్నీ ఉద్దేశించి ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు పలువురు కీలక నేతలు ప్రసంగించారు. ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. విజయ సంకల్ప సభ లైవ్ కార్యక్రమాన్ని కింది వీడియోలో వీక్షించవచ్చు.

Tags :

మరిన్ని