KTR: తెలంగాణలో అధికారంపై దిల్లీ పెద్దలవి పగటి కలలే: కేటీఆర్
తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న దిల్లీ పెద్దలవి పగటి కలలేనని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. చేవెళ్ల సభలో కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపణలపై విరుచుపడ్డారు. ముక్కు నేలకు రాసినా.. మోకాళ్లపై యాత్ర చేసినా.. మోసాల మోదీని తెలంగాణ నమ్మదని స్పష్టంచేశారు. అటు ఈనెల 25న నిర్వహించే ప్రతినిధుల సభ నిర్వహణపై నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Published : 24 Apr 2023 09:36 IST
Tags :