Kishan Reddy: రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారు: కిషన్రెడ్డి
ముఖ్యమంత్రి నివాసం, సచివాలయ నిర్మాణాలు పూర్తి చేసిన కేసీఆర్కు.. పేదవాళ్లకు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న సృహ లేదని కేంద్రంమంత్రి విమర్శించారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా భాజపా(BJP) కార్యాలయంలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ అవగాహన కార్యక్రమలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. కేసీఆర్ (KCR) రాష్ట్ర రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని విమర్శించారు.
Published : 20 May 2023 17:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్