BJP: కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్ను కేసీఆర్ అవమానించారు: బండి
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ (BC)లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని భాజపా (BJP) ఆరోపించింది. హైదరాబాద్ నాగోల్లో.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 50 శాతం మంది బీసీలుంటే ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.
Updated : 18 May 2023 18:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా