BJP: కబ్జా, ఆత్మహత్య, అత్యాచారం ఎక్కడ జరిగినా దానివెనుక తెరాస నేతలు: బండి
రాష్ట్రంలో తెరాస పాలనలో సామాన్యులు ఏ ఒక్కరు సంతోషంగా లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై పోరాడితే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. తెరాస నేతలే ఆత్మ హత్యలను ప్రోత్సహిస్తున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అత్యచారాలకు వారే సూత్రదారులుగా ఉంటున్నారంటూ ధ్వజమెత్తారు.
Published : 20 Apr 2022 10:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం