Bomb Scare: భారత గగనతలంలో ఉండగా ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు..!
ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి.. బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. భారత గగనతలంలోకి రాగానే విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు పైలెట్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత వాయుసేన విమానాలు.. రంగంలోకి దిగాయి. ఆ విమానానికి సురక్షిత దూరంలో ఉంటూ అనుసరించాయి. బాంబు లేదంటూ టెహ్రాన్ నుంచి వచ్చిన సందేశంతో విమానం చైనాకు వెళ్లిపోయింది.
Updated : 21 Oct 2023 16:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో