AP JAC: జీపీఎఫ్ డబ్బుల అంశంపై సీఎం జగన్ మాట తప్పారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
జీపీఎఫ్ డబ్బులు ఏప్రిల్ 30 లోగా ఇస్తామని చెప్పిన సీఎం జగన్.. మాట తప్పారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విశాఖ రెవిన్యూ ఉద్యోగుల సంఘ భవనంలో మీడియాతో మాట్లాడారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, అవసరమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Published : 17 Aug 2022 17:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం