Andhra News: పల్నాడు.. గ్రానైట్‌ తవ్వకాల వల్ల ప్రమాదంలో చరిత్రాత్మక బొప్పూడి కొండ

పల్నాడు జిల్లా బొప్పూడి కొండ శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ కొండపై వెలసిన ఆలయానికి 15వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో ప్రాశస్త్యమున్న ఈ కొండ గ్రానైట్ తవ్వకాల వల్ల ప్రమాదంలో పడింది. శతాబ్దాల చరిత్రకు ముప్పు పొంచి ఉందని గ్రామస్థులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  

Published : 02 Oct 2022 14:23 IST

పల్నాడు జిల్లా బొప్పూడి కొండ శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ కొండపై వెలసిన ఆలయానికి 15వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో ప్రాశస్త్యమున్న ఈ కొండ గ్రానైట్ తవ్వకాల వల్ల ప్రమాదంలో పడింది. శతాబ్దాల చరిత్రకు ముప్పు పొంచి ఉందని గ్రామస్థులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు  

Tags :

మరిన్ని