BRO: సరిహద్దుల వెంబడి నిర్మాణాల వేగం పెంచిన భారత్

చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ అరుణాచల్ ప్రదేశ్‌లో రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను భారత్ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. అతిశీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరిహద్దులకు వేగంగా సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. 

Published : 20 Dec 2022 18:11 IST

Tags :

మరిన్ని