Rakhibandhan: రాఖీ..సోదరికి రూ.5 బిల్లలతో తులాభారం..!

సోదరికి రాఖీ పండుగ రోజు జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చాడు ఓ సోదురుడు. అక్కమీద ప్రేమతో తులాభారం వేయించాడు. ఖమ్మంలోని రోటరీనగర్ కాలనీకి చెందిన బస్వనారాయణ, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి రణశ్రీ పుట్టిన 12 ఏళ్ల తర్వాత త్రివేది జన్మించాడు. సోదరుడిని ఆప్యాయంగా చూసుకోవటంతో రాఖీ సందర్భంగా ఆమెకు గుర్తుండిపోయే బహుమతి ఇచ్చాడు. ఆ అయిదు రూపాయల బిల్లల మొత్తం విలువ రూ. 56 వేలు ఉంటుంది.

Published : 12 Aug 2022 20:05 IST
Tags :

మరిన్ని