Andhra News: చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీకి ప్రయాణమైన అన్న

భర్త సరిగ్గా చూసుకోవడంలేదని.. తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ.. ఆంధ్ర నుంచి దిల్లీకి ఎడ్లబండి మీద ప్రయాణమయ్యాడో అన్న. ప్రస్తుతం ఆ యాత్ర ఖమ్మం జిల్లా వద్ద తెలంగాణలోకి ప్రవేశించింది. 

Published : 25 May 2022 17:09 IST

Tags :

మరిన్ని