Andhra News: విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయాన్నే పొలం వద్దకు వెళ్తున్న ఇద్దరు యువకులు దారిలోనే సజీవదహనమయ్యారు. విద్యుత్ వైరు తెగి ద్విచక్రవాహనంపైపడడంతో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోయారు.

Published : 24 Jun 2022 12:53 IST

Tags :

మరిన్ని