Kurnool: తోడికోడళ్ళను చంపేసిన అన్నదమ్ములు..!
కర్నూలు జిల్లా నన్నూరులో తోడికోడళ్లను చంపేసిన కిరాతకులు... వాళ్ల భర్తలేనని తెలుస్తోంది. పిల్లలు పుట్టడం లేదంటూ భార్యలను హతమార్చి మరో పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధితోనే.. పథకం ప్రకారం దురాగతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ ఇదే విషయం నిర్ధరణ అయినట్లు సమాచారం. భర్తలే తమ కూతుళ్లను బలి తీసుకున్నారని ఆరోపించిన మృతురాళ్ల తల్లిదండ్రులు, బంధువులు... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated : 15 Dec 2022 22:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!