KCR: మహారాష్ట్రలో భారాస ప్రభంజనం సృష్టించబోతోంది: కేసీఆర్‌

మహారాష్ట్ర (Maharashtra)లో అవినీతిరహిత పాలన అందించడమే భారాస లక్ష్యమని ఆ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలో పరిపాలన రోజురోజుకూ దిగజారిపోతోందన్న కేసీఆర్‌ (KCR)రానున్నరోజుల్లో మరాఠ గడ్డపై భారాస ప్రభంజనం సృష్టించబోతోందని తెలిపారు మహారాష్ట్రలోని అన్నినియోజకవర్గాల్లో పార్టీ విస్తరణకు ఈనెల 5 నుంచి కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 

Published : 02 May 2023 12:51 IST

మహారాష్ట్ర (Maharashtra)లో అవినీతిరహిత పాలన అందించడమే భారాస లక్ష్యమని ఆ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలో పరిపాలన రోజురోజుకూ దిగజారిపోతోందన్న కేసీఆర్‌ (KCR)రానున్నరోజుల్లో మరాఠ గడ్డపై భారాస ప్రభంజనం సృష్టించబోతోందని తెలిపారు మహారాష్ట్రలోని అన్నినియోజకవర్గాల్లో పార్టీ విస్తరణకు ఈనెల 5 నుంచి కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని