KCR: మహారాష్ట్రలో భారాస ప్రభంజనం సృష్టించబోతోంది: కేసీఆర్
మహారాష్ట్ర (Maharashtra)లో అవినీతిరహిత పాలన అందించడమే భారాస లక్ష్యమని ఆ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలో పరిపాలన రోజురోజుకూ దిగజారిపోతోందన్న కేసీఆర్ (KCR)రానున్నరోజుల్లో మరాఠ గడ్డపై భారాస ప్రభంజనం సృష్టించబోతోందని తెలిపారు మహారాష్ట్రలోని అన్నినియోజకవర్గాల్లో పార్టీ విస్తరణకు ఈనెల 5 నుంచి కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Published : 02 May 2023 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM